- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలో కెసిఆర్ జన్మదిన వేడుకలను మండల ప్రధాన కార్యదర్శి సలావత్ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో పంట పొలాల్లో కేసీఆర్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి నిర్వహించారు. మంగళవారం పలువురు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ బాపు కేసీఆర్ అని కొనియాడారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు , మాజీ రైతుబంధు మండల అధ్యక్షులు గురిజాల నారాయణరెడ్డి, తుపాకుల రాజేందర్ గౌడ్, లింబాద్రి నాయక్, పాల మల్లేష్, చందర్ నాయక్, మహిపాల్, రాజిరెడ్డి, జంగం లింగం, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



