Tuesday, February 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆర్డీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ఆర్డీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని మియాపూర్‌ జాతీయ రహదారిపై బీహెచ్ఈఎల్ నుంచి కూకట్‌పల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒక వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -