- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని వడ్లూరు గ్రామ పంచాయతీ సిబ్బందికి చెత్త సేకరణ ఉపయోగకరణాలను బుధవారం సర్పంచ్ పులి రమేశ్ పంపిణి చేశారు.ఇంటింటా తడి,పొడి చెత్తను వేరుచేసి చెత్త సేకరణ సిబ్బందికి ప్రజలందించాలని సర్పంచ్ రమేశ్ సూచించారు.వార్డు సభ్యులు,పంచాయితీ కార్యదర్శి పద్మ పాల్గొన్నారు.
- Advertisement -



