- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: విండీస్పై జరిగిన మ్యాచ్లో సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శనతో రికార్డులు బ్రేక్ చేశారు. టీ20 ప్రపంచకప్లో అత్యధిక బౌండరీలు (16) బాదిన భారత ప్లేయర్గా రోహిత్ శర్మ (15) రికార్డ్ను అధిగమించాడు. అలాగే 97* రన్స్ చేసి ఛేజింగ్లో విరాట్ కోహ్లీ (82*) రికార్డ్ను బ్రేక్ చేశాడు. T20Iల్లో అత్యధిక “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డులు (3) దక్కించుకున్న భారత కీపర్ కూడా సంజూ శాంసన్ కావడం విశేషం.
- Advertisement -



