Monday, March 2, 2026
E-PAPER
Homeఆటలుఒక్క ఇన్నింగ్స్‌తో రోహిత్, కోహ్లీ రికార్డులను బ్రేక్ చేసిన సంజూ

ఒక్క ఇన్నింగ్స్‌తో రోహిత్, కోహ్లీ రికార్డులను బ్రేక్ చేసిన సంజూ

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: విండీస్‌పై జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శనతో రికార్డులు బ్రేక్ చేశారు. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక బౌండరీలు (16) బాదిన భారత ప్లేయర్‌గా రోహిత్ శర్మ (15) రికార్డ్‌ను అధిగమించాడు. అలాగే 97* రన్స్ చేసి ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ (82*) రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. T20Iల్లో అత్యధిక “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డులు (3) దక్కించుకున్న భారత కీపర్ కూడా సంజూ శాంసన్ కావడం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -