- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: వికారాబాద్ సమీపంలోని అనంతగిరి హిల్స్లో 9 రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం సోమవారం ముగుస్తుంది. ఈ ముగింపు కార్యక్రమానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ హాజరు కావనున్నారు. ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాహుల్ నేరుగా వికారాబాద్కి చేరి, పార్టీ బలోపేతం, కార్యక్రమాల నిర్వహణపై డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం ఇస్తారు. కార్యక్రమం తర్వాత రాహుల్ సాయంత్రం ఢిల్లీకి బయల్దేరతారు.
- Advertisement -



