Thursday, July 16, 2026
E-PAPER
Homeబీజినెస్భారత్‌లో లెక్సస్ ఇఎస్‌ 350‌హెచ్‌ బుకింగ్స్ ప్రారంభం

భారత్‌లో లెక్సస్ ఇఎస్‌ 350‌హెచ్‌ బుకింగ్స్ ప్రారంభం

- Advertisement -

హైదరాబాద్‌ : లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ ఇండియా, ఎనిమిదో తరం హైబ్రిడ్ సెడాన్ ‘ఆల్-న్యూ ఇఎస్‌ 350హెచ్‌ బుకింగ్స్‌ను ప్రారంభించింది. భారత్‌లోనే తయారవుతున్న ఈ మోడల్ ఎక్స్‌క్విజిట్, లగ్జరీ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. వీటి ధరలు వరుసగా రూ.66.10 లక్షలు, రూ.71.80 లక్షలుగా నిర్ణయించింది. సుస్థిర మొబిలిటీ లక్ష్యంతో ఈ మోడల్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెడుతున్నామని లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ హికారు ఇకెచి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -