- Advertisement -
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలం తుక్కాపురం గ్రామం పేరబోయిన కొండయ్య అనారోగ్యంతో చనిపోవడం పోగా వారి కుటుంబానికి తుక్కాపురం గ్రామ ఉపసర్పంచ్ రాసాల లింగస్వామి యాదవ్ 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు . ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జనగాం పాండు, మాజీ ఎంపిటిసి రాసాల మల్లేష్ యాదవ్ , నల్లమాస సత్యనారాయణ, వార్డు మెంబర్స్ రత్నపురం శ్రీకాంత్, జనగాం మహేష్, రాసాల శరత్, బి ఆర్ఎస్ పార్టీ నాయకులు జనగా మహేష్, రాసాల క్రాంతి, రాసాల దేవేందర్, రాసాల పాండు లు పాల్గొన్నారు.
- Advertisement -



