Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వనదేవతలను వనదేవతలను మాజీ ప్రజా ప్రతినిధులు 

వనదేవతలను వనదేవతలను మాజీ ప్రజా ప్రతినిధులు 

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి : మేడారంలో సమ్మక్క సారలమ్మ వనదేవతలను శనివారం వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మోత్కు ఆనంద్, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ వారి సతీమణి లు దర్శించుకున్నారు. పూజారిలో ఎండమంటే అధికారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ సీరియస్ సారే సమర్పించి ప్రత్యేక ముక్కలు చెల్లించారు. అనంతరం వారికి శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు దండుగుల మల్లయ్య, మైనార్టీ సంఘం అధ్యక్షులు ఎండి రఫీక్, గ్రామ కమిటీ అధ్యక్షులు గజ్జల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad