Friday, June 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ ..

ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ ..

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ముగిశాయి. ఈ టోర్నమెంట్లో విజేతలుగా మేనూర్ జట్టు మొదట స్థానం పొందగా శాఖాపూర్ జట్టు రెండో స్థానంగా నిలిచాయి. ఈ రెండు జట్లకు బహుమతులను ఎస్సై విజయ కొండ చేతులమీదుగా ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. క్రీడలతో ఉల్లాసం ఆరోగ్యానికి ఎంతో శరీరకంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. క్రికెట్ క్రీడలు అంటే యువకులకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. ఈ బహుమతుల ప్రధాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -