Monday, June 9, 2025
E-PAPER
Homeకరీంనగర్మర్యాదపూర్వకంగా మంత్రిని కలిసిన కాంగ్రెస్ యువ నాయకులు 

మర్యాదపూర్వకంగా మంత్రిని కలిసిన కాంగ్రెస్ యువ నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ-రామగిరి 
రామగిరి మండలంలోని (బేగంపేట ఎక్స్ రోడ్) నాగేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు, వాణి సోడా ఫ్యాక్టరీ యజమానులు  ఆదివారం రాష్ట్ర రోడ్లు & భవనాలు,  సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని కలిసిన వారిలో యువ నాయకులు బండారి శివ,  మిత్ర బృందం తరుణ్ , అజయ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -