Saturday, June 14, 2025
E-PAPER
Homeజాతీయంనేడు అహ్మదాబాద్ లో పర్యటించనున్న మోడీ

నేడు అహ్మదాబాద్ లో పర్యటించనున్న మోడీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అహ్మదాబాద్ లో గురువారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది మరిణించారు. వీరితో పాటు, వైద్య కళాశాల సముదాయంపై విమానం కూలిన నేపథ్యంలో మరో 24 మంది మృతి చెందారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నేడు అహ్మదాబాద్ లో పర్యటించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -