Saturday, June 14, 2025
E-PAPER
Homeజాతీయంమృత్యుంజయుడు రమేష్‌కు ప్రధాని మోడీ పరామర్శ

మృత్యుంజయుడు రమేష్‌కు ప్రధాని మోడీ పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: విమాన ప్రమాదంలో గాయపడి అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ పరామర్శించారు. విమానంలో మొత్తం 242 మంది ఉండగా భారత సంతతికి చెందిన విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కరే క్షేమంగా బయటపడ్డారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ ను ప్రధాని మోడీ పరామర్శించి, ప్రమాద తీరును అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -