నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని అనంతరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఫక్కిరు కొండల్ రెడ్డి జన్మదినం సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దివ్యాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రాథమిక పాఠశాల విద్యార్దులకు సల్ల పాండు సౌజన్యంతో సుమారు 510 నోటు పుస్తకాలు పంపిణీ చేశామని, గ్రామంలో ముగ్గురు దివ్యాంగులకు కొండల్ రెడ్డి గారు వీల్ చైర్లు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ విఠల్ వెంకటేశ్, ప్రధాన ఉపాధ్యాయురాలు వినోద,శోభ, సరిత, గ్రామ శాఖ అధ్యక్షుడు ఎర్ర మహేష్, శ్రీనివాస్, జహంగీర్, వెంకటరెడ్డి, అఖిల్, హర్షిత్, వంశీ,శివ, బన్నీ పాల్గొన్నారు .
దివ్యాంగులకు వీల్ చైర్, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేత…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES