Monday, June 16, 2025
E-PAPER
Homeదర్వాజసాహితీ వార్తలు

సాహితీ వార్తలు

- Advertisement -

జాతీయ సదస్సుకు ఆహ్వానం
ఖమ్మం, ఎస్‌.ఆర్‌.డ .జి.ఎన్‌.ఆర్‌. ప్రభుత్వ ఆర్ట్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్‌ తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీలలో శత జయంతి సాహితీ మూర్తులు, దాశరథి, ఆరుద్ర జీవితం – సాహిత్యంపై రెండురోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తుంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి, కమిషనర్‌ కళాశాల విద్య, తెలంగాణ సాహిత్య అకాడమి సౌజన్యంతో జరుగుతుంది.
– డా||పి.రవికుమార్‌, 9290403605

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -