నవతెలంగాణ – కరీంనగర్ : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు నగరంలోని క్రిస్టియన్ కాలనీ లోగల శ్రేయా ఒకేషనల్ జూనియర్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.