- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 47వ డివిజన్ కు సంబంధించిన స్థానిక ప్రజా సమస్యలపై టిపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు వినతిపత్రం రూపంలో కాంగ్రెస్ యువ నాయకుడు అందజేశారు. ఈ సందర్బంగా టీపీసీసీ, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సానుకూలంగా స్పందించి, 47వ డివిజన్ స్థానిక ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
- Advertisement -