Saturday, June 21, 2025
E-PAPER
Homeజిల్లాలునూతన కలెక్టర్ ను సన్మానించిన కేశవేణు

నూతన కలెక్టర్ ను సన్మానించిన కేశవేణు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : ఇటీవల నిజామాబాద్ జిల్లాకు నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన టీ వినయ్ కృష్ణ రెడ్డిని ఆయన కార్యాలయంలో నూడా చైర్మన్ కేశ వేణు కలిశారు. ఆయనతో పాటు నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పార్థ సారథి నూతన కలెక్టర్ ని సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -