Saturday, June 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బొల్లేపల్లి పాఠశాలను తనిఖీ చేసిన ఆర్డీఓ

బొల్లేపల్లి పాఠశాలను తనిఖీ చేసిన ఆర్డీఓ

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : పిల్లలకు రోజువారి మిడ్ డే మీల్స్ మెనూ ప్రకారం ఫాలో కావట్లేదని, అక్కడికి సిబ్బందిలను భువనగిరి ఆర్ డి ఓ కృష్ణారెడ్డి హెచ్చరించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఇంటి నిర్మించుకునే వారిని ఇసుక ఎక్కడ నుండి తెచ్చుకుంటున్నారని అడగడం జరిగింది. అదే గ్రామంలో తీసుకుంటున్నామని అన్నారు. అక్కడ ఇసుక రేటు ఎక్కువగా ఉంది అని, ఆ గ్రామం సెక్రెటరీతో లబ్ధిదారులకు ఎంత ఇసుక అవసరం పడుతుందో తెలుసుకొని వారికి తక్కువ ధరకు వచ్చేలా చూడాలని, మేస్త్రీలతో మాట్లాడి తొందరగా కంప్లీట్ చేయాలని తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -