Sunday, May 4, 2025
Homeజిల్లాలునూతన సీఎస్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ

నూతన సీఎస్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులై..బాధ్యతలు స్వీకరించిన కె.రామకృష్ణారావును భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -