- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంనిడమానూర్ మండలం మండలం వేంపాడుగ్రామానికి చెందిన రైతు కూలీలకు లంచ్ బ్యాగులను బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్నఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, పవన్ కళ్యాణ్, బాలరాజు, సీతారాములు, మహేష్, అంజయ్య, సుజాత, కళమ్మ, ఫౌండేషన్ సభ్యులు మరియు మహిళా రైతు కూలీలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -