- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
79వ స్వతంత్ర దినోత్సవాన్ని పోలీసు అధికారులు, సిబ్బంది శుక్రవారం నిర్వహించారు. డి.ఐ.జి క్యాంప్ కార్యాలయంలో ( సి.పి క్యాంప్ కార్యాలయం) నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీస్ కార్యాలయంలో అదనపు డి.సి.పి (అడ్మిన్) జ. బస్వారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఎ.ఆర్ హెడ్ క్వార్టర్స్ యందు అదనపు డి.సి.పి ( ఎ.ఆర్ ) కె. రామచందర్ రావ్ జాతీయ జెండాను ఎగురవేశారు.
- Advertisement -