No menu items!
Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeసినిమారేవంత్‌రెడ్డి ని క‌లిసిన సినిమా ప్ర‌ముఖులు

రేవంత్‌రెడ్డి ని క‌లిసిన సినిమా ప్ర‌ముఖులు

- Advertisement -

71వ జాతీయ చలన చిత్ర పురస్కార విజేతలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘనంగా సత్కరించిన సంగతి తెలిసిందే. మంగళవారం సీఎంను దర్శకుడు సుకుమార్‌ దంపతులు, నిర్మాత యలమంచిలి రవిశంకర్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ‘గాంధీ తాత చెట్టు’ సినిమాకు ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు పొందిన దర్శకుడు సుకుమార్‌ కూతురు సుకృతిని సీఎం సన్మానించి, అభినందించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad