- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
సంతు సేవా మహారాజ్ విట్టలేశ్వర్ భక్తులని భక్తి మార్గంలో జీవితం కొనసాగించాలని మరాఠీ కీర్తన రూపంలో వివరించారు. నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మల్లేశ్వర్ ఆలయంలో బుధవారం నాడు హారతి అనంతరం భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బాలాజీ గంగారాం సంగ్రామ్ గంగాధర్ రాజేష్ గణేష్ నాయి బ్రాహ్మణ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -