- Advertisement -
తగినంత సరపర లేకపోవడంతో రైతుల ఆగ్రహం
నవతెలంగాణ – రామారెడ్డి
మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. శనివారం పోలీసుల పహారాలో యూరియా పంపిణీ చేశారు. తగినంత యూరియా పంపిణీ చేయకపోవడంతో , యూరియా అందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు తగినంత యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
- Advertisement -