- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి ఆదివారం ఆలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. యాదిరిగుట్టలోనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాo లో ప్రభుత్వ కలిసి10.30 నిమిషాలకు వాటర్ ప్లాంట్ ప్రారంభించనున్నారు. మా సాయి పేటలో 1.30 నిమిషాలకు ఒక శుభకార్యం పాల్గొనున్నారు. బొమ్మలరామారంలోని కంచల్ తండ గ్రామంలో నాలుగు గంటలకు వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవo, సాయంత్రం ఏడు గంటలకు గుండాల మండలంలోని కీ!!శే! అబ్బ సాయమ్మ ప్రథమ వర్ధంతిలో పాల్గొననున్నట్లు తెలిపారు.
- Advertisement -