సిఈఐఆర్ పోర్టల్ ఆధారంగా బాధితులకు ఫోన్ అందజేత

నవతెలంగాణ- నవీపేట్: సిఐఆర్ పోర్టల్ ఆధారంగా పోగొట్టుకున్న ఫోన్లను ఎస్ఐ యాదగిరి గౌడ్ బాధితులకు శుక్రవారం అందజేశారు, మందరిన్ నర్సయ్య, అంగారి దేవేందర్ ఫోన్ పోగొట్టుకున్న ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకుని సిఈఐఆర్  ఆధారంగా ఫోన్లను ట్రేజ్ చేసి బాధితులకు అందజేశారు.
Spread the love