- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని ఉత్నూర్ గ్రామంలో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001 -2002 సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
- Advertisement -