Tuesday, September 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏఎంసీ పాలకవర్గ సమావేశం..

ఏఎంసీ పాలకవర్గ సమావేశం..

- Advertisement -

నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రంలోని ఏఎంసీ కార్యాలయంలో సోమవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు. వరిధాన్యం కొనుగోల తీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం నూతన యంత్ర పరికరాలను పరిశీలించారు.ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ,వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,సభ్యులు హజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -