Wednesday, September 17, 2025
E-PAPER
Homeజిల్లాలుమండల స్థాయి క్రీడలు ప్రారంభం

మండల స్థాయి క్రీడలు ప్రారంభం

- Advertisement -

ఎంఈఓ లక్ష్మన్ బాబు

నవతెలంగాణ-మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచెర్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల క్రీడామైదానంలో 69వ ఎస్జిఎఫ్ మండల స్థాయి క్రీడలు బుధవారం ప్రారంభమైనట్లుగా మండల ఎంఈఓ లక్ష్మీన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలో వివిధ పాఠశాలల నుంచి వచ్చిన పిఈటిలు,పిడీలు కబడ్డీ వాలీబాల్ కోకో మండల స్థాయిలో ఎంపిక చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -