Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇండ్ల నిర్మాణంలో ప్రభుత్వ సూచనల్ని పాటించాలి..

ఇండ్ల నిర్మాణంలో ప్రభుత్వ సూచనల్ని పాటించాలి..

- Advertisement -

మున్సిపల్ కమిషనర్ కే. రమేష్ కుమార్ 
నవతెలంగాణ- దుబ్బాక 

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ప్రభుత్వ సూచనలను పాటిస్తూ తమ ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని, తద్వారా బిల్లుల చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని మున్సిపల్ కమిషనర్ కల్యాణం రమేష్ కుమార్ అన్నారు. గురువారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి 5 వ వార్డులో లబ్ధిదారులు డీ. రేఖ, ఒగ్గు రేణుక లు చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్ని హౌసింగ్ ఏఈ జాహ్నవి తో కలిసి ఆయన పరిశీలించి ఇళ్ల కొలతల్ని సేకరించారు. వారి వెంట వార్డు ఆఫీసర్లు మహేష్, నవీన్, చంద్రయ్య ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -