Tuesday, September 23, 2025
E-PAPER
Homeఆటలుమహిమ కృష్ణకు సన్మానం

మహిమ కృష్ణకు సన్మానం

- Advertisement -

జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌లో రాణించిన వెంకట మహిమ కృష్ణను తెలంగాణ రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ఘనంగా సన్మానించింది. న్యూఢిల్లీలో జరిగిన పోటీల్లో బాలికల అండర్‌-13 విభాగంలో వెంకట మహిమ కృష్ణ కాంస్య పతకం సాధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -