Wednesday, November 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాయితీపై మొక్కజొన్న విత్తనాలు..

రాయితీపై మొక్కజొన్న విత్తనాలు..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
యాసంగి కాలానికి సుమారు 12 క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనాలు రైతులకు అందజేయడానికి అందుబాటులో ఉన్నాయని శుక్రవారం ఏఓ సంతోశ్ తెలిపారు. ఆసక్తిగల రైతులు పట్టా పాపు పుస్తకం, ఆధార్ జిరాక్స్ లతో ఏఈఓలను సంప్రదించాలని ఏఓ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -