Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వాస్పత్రిలో పండ్లు పంపిణీ..

ప్రభుత్వాస్పత్రిలో పండ్లు పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రానికి చెందిన ఆర్యవైశ్య అధ్యక్షులు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త పురాం రాజమౌళి జన్మదిన సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పురాం రాజమౌళి కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -