Monday, October 13, 2025
E-PAPER
Homeజాతీయంకోల్డ్‌రిఫ్‌ దగ్గు మందుపై దర్యాప్తు..7 ప్రాంతాల్లో ఈడీ దాడులు

కోల్డ్‌రిఫ్‌ దగ్గు మందుపై దర్యాప్తు..7 ప్రాంతాల్లో ఈడీ దాడులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ‘కోల్ట్‌రిఫ్‌’ దగ్గు మందు వికటించి ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో 22 మంది పిల్లలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈక్రమంలో శ్రీసన్‌ ఫార్మా కంపెనీకి సంబంధమున్న 7 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. పీఎంఎల్‌ఏ(మనీలాండరింగ్‌) చట్టం కింద ఈ దాడులు చేశారు. తమిళనాడులోని సీనియర్‌ డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల నివాసాలు, శ్రీసన్‌ ఫార్మాకు సంబంధమున్న ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -