![](https://navatelangana.com/wp-content/uploads/2024/05/18-skpt-02.jpg)
వ్యానును ఢీకొన్న కారు తప్పిన పెను ప్రమాదం పూర్తి వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం గ్రామ శివారులోని ఆల్ప్రెడ్ నోబుల్ స్కూల్ సమీపంలో శనివారం వ్యాను ను ఢీకొన్న కారు, తప్పిన పెను ప్రమాదం. కరీంనగర్ నుంచి హుజురాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ ను సడన్ బ్రేకు వెయ్యడంతో వెనకాల వస్తున్న కారు ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ప్రమాదం తప్పి సురక్షితంగా బయటపడ్డారు.