ఏర్పాట్లలో  ఎ లోటు రాకూడదు: అదనపు కలెక్టరు ఖిమ్యా నాయక్ 

నవతెలంగాణ- సిరిసిల్ల 
రాజన్న సిరిసిల్ల జిల్లా, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం సాయంత్రం 76 వ స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ పరిశీలించి ఎలాంటి లోటు పాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. ఏర్పాట్ల పరిశీలనలో జిల్లా అదనపు కలెక్టర్ వెంట ఆర్డీఓ లు ఆనంద్ కుమార్, మధు సూదన్,  భూసేకరణ ప్రత్యేక ఉప కలెక్టర్ బి గంగయ్య, జిల్లా పౌర సంబంధాల అధికారి దశరథం ఉన్నారు.
Spread the love