ఆర్టీఐ చట్టాన్ని నాశనం చేసే డీపీడీపీ యాక్ట్‌

– తక్షణమే రద్దు చేయాలన్న ఇండియా బ్లాక్‌ న్యూఢిల్లీ: డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ యాక్ట్‌ (డీపీడీపీ) లోని సెక్షన్‌ 44(3)…

సమస్యను కోరి తెచ్చుకున్నారు

– లైంగికదాడి కేసులో నిందితుడికి బెయిల్‌ – అలహాబాద్‌ హైకోర్టు తీర్పు మహిళాసంఘాల ఆగ్రహం న్యూఢిల్లీ : లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న…

చదివేందుకు పుస్తకాలేవి?

– కొత్త పాఠ్య పుస్తకాల విడుదలలో ఎన్సీఈఆర్టీ వైఫల్యం – గత వారమే ప్రారంభమైన పాఠశాలలు – ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు…

మేడిపండు ‘దీదీ’ పాలన

వంద మంది దోషులనయినా వదలొచ్చు గానీ, ఒక నిర్దోషిని శిక్షించకూడదు అనేది న్యాయస్థానాల నానుడి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం…

‘రుతుస్రావం’ కారణంగా మెట్లపై పరీక్ష రాసిన బాలిక

– కోయంబత్తూరులో ఓ ప్రయివేట్‌ పాఠశాల నిర్వాకం కోయంబత్తూరు: రుతుసావ్రంతో ఉన్న 8వ తరగతి బాలికను గది వెలుపల మెట్లపై కూర్చొబెట్టి…

ఎట్టకేలకు భారత్‌కు తహవ్వుర్‌ రాణా

న్యూఢిల్లీ: భారత్‌లో తీవ్ర కలకలం సృష్టించిన ముంబయి ఉగ్రదాడి కేసులో కీలక సూత్రధారిగా ఉన్న తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణా(64) ఎట్టకేలకు భారత్‌కు…

ఆ సెక్షన్‌తో సమాచార హక్కు చట్టం నిర్వీర్యం: గౌరవ్‌గొగోయ్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: డిజిటల్‌ వ్యక్తిగత సమాచార భద్రతా చట్టం (డిపిడిపి)లోని సెక్షన్‌ 44(3)తో సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ)ని నిర్వీర్యం చేస్తోందని ప్రతిపక్షాల…

రేపు వార‌ణాసికి వెళ్ల‌నున్న ప్ర‌ధాని..ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌:   ప్రధాని మోడీ రేపు ఉత్తరప్రదేశ్‌లోని తన నియోజకవర్గమైన వారణాసిని సందర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రధాని వారణాసి లాల్…

యూపీఏ కృషి ఫ‌లిత‌మే ‘త‌హ‌వూర్’ అప్ప‌గింత : చిదంబరం

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: ముంబై పేలుళ్ల సూత్ర‌దారి త‌హ‌వూర్ రాణా అప్ప‌గింత‌పై బీజేపీ చేస్తున్న ప్ర‌చారంపై కాంగ్రెస్ నేత పి. చిదంబ‌రం మండిప‌డ్డారు. యూపీఏ…

ఎంపీ కంగ‌న పాత విద్యుత్ బకాయిలు చెల్లించ‌లేదు: HPSEBL

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్ర‌ముఖ న‌టి ఎంపీ కంగ‌న అధిక క‌రెంట్ బిల్లు వ్య‌వ‌హారంపై హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్  మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ స్పందించారు.…

వయనాడ్‌ బాధితులకు రుణమాఫీ చేయకపోవడం నమ్మకద్రోహం : ప్రియాంకగాంధీ

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్: వయనాడ్‌ బాధితుల రుణాలను మాఫీ చేయలేమన్న కేంద్రం నిర్ణయంపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ గురువారం మండిపడ్డారు. ఈ చర్యను…

ఢిల్లీ విద్యుత్ వ్య‌వ‌స్థ‌ను బీజేపీ రెండు రోజుల్లో నాశ‌నం చేసింది: కేజ్రీవాల్

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: ఢిల్లీ విద్యుత్ వ్య‌వ‌స్థ‌ను బీజేపీ ప్ర‌భుత్వం రెండురోజుల్లో నాశ‌నం చేసింద‌ని ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ప‌దేళ్ల పాల‌న‌లో…