మరో రెండు వారాలు మరింత ఎండలు

– వాతావరణ శాఖ అధికారి ఆశిష్ నవతెలంగాణ – కంటేశ్వర్ నిజామాబాద్ నగరంలో అధిక ఉష్ణోగ్రతలు భగ్గునమంటున్నాయి. మండేఎండలు, వేడి గాలులకు…

బీజేపీ ఎంపీ బ్రిజ్ పై చర్యలు తీసుకోవాలి

– ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బ్రిష్భూషణ్ సింగ్ దిష్టిబొమ్మ దహనం నవతెలంగాణ – కంటేశ్వర్ భారతదేశానికి పతకాలు తీసుకొచ్చినటువంటి రెజ్లర్స్…

మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక

– జిల్లా ప్రధాన కార్యదర్శిగా మల్యాల గోవర్ధన్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండగంగాధర్, అధ్యక్షురాలు చామంతి లక్ష్మి  ఏకగ్రీవ ఎన్నిక, నవతెలంగాణ –…

ఇంజనీరింగ్, నాన్ ఇంజినీరింగ్ కోర్స్ లో ప్రవేశాలు

నవతెలంగాణ – కంటేశ్వర్ నిజామాబాదు జిల్లా లోని పదవ తరగతి పాస్ అయినా విద్యార్థిని విద్యార్థులకు తెలియచేయడం ఏమనగా ప్రభుత్వ, ప్రైవేట్…

రాజారాం కురుమలతో రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలకు చేయించడం సరైనది కాదు

– నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కేశ వేణు నవతెలంగాణ – కంటేశ్వర్ రాజారాం యాదవ్ యాదవ, కురుమలతో…

నిజామాబాద్ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ అడ్మిషన్లు నోటిఫికేషన్ 2023

నవతెలంగాణ – కంటేశ్వర్ 10వ/ 8వ తరగతి పాసైన విద్యార్థులకు సువర్ణావకాశం, వృత్తి విద్యలో శిక్షణ పొంది జీవితంలో త్వరగా స్థిరపడాలని…

రోడ్డు అంచున శిలాఫలకం నిర్మాణం…

– గాలికొదిలేసిన రహదారి నియమాలు – మూన్నాళ్ళ ముచ్చటగా అభివృద్ధి ఆనవాళ్ళు నవతెలంగాణ – అశ్వారావుపేట శిలాఫలకం అంటేనే నేటి సామాజిక…

షెడ్యూల్డ్ కులాల కమ్యూనిటీ హాళ్లు..స్థానిక సంఘానికి అప్పగించాలి

– మాదిగ బందు మిత్ర సంఘం అధ్యక్షులు ఎల్లేష్.. – జాతీయ షెడ్యూల్డ్ కుల హక్కుల కమీషన్ కు వినతి.  నవతెలంగాణ…

సిసి ఫుటేజీ, సెల్ ఫోన్ సీఈఐఆర్ ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు

– పోలీసులకు రివార్డులు ఇచ్చిన ఎస్పీ – ప్రతి దుకాణాల ముందు సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి – జిల్లా ఎస్పీ…

పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలి

నవతెలంగాణ – తాడ్వాయి గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ అధికారులను ఆదేశించారు. తాడువాయి…

అనారోగ్యంతో వీఆర్ఏ మృతి

నవతెలంగాణ – డిచ్ పల్లి ఇందల్ వాయి మండలంలోని తిరంగ పేట్ గ్రామానికి చెందిన విఅర్ఏ బాల్ రాజ్ 55 అనారోగ్యంతో…

ప్రభుత్వ హాస్పిటల్ పై దాడి ఘటనలో మృతిని బంధువులపై కేసు నమోదు

నవతెలంగాణ – కంటేశ్వర్ నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పై దాడి ఘటనలో మృతుని బంధువులపై కేసును నమోదు చేసినట్లు ఒకటవ…