త్రిపురలో స్వేచ్ఛగా ఎన్నికలు జరపాలి!

నవతెలంగాణ-త్రిపుర మరికొన్ని రోజుల్లో త్రిపుర శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయి. అక్కడ బీజేపీ ఆధ్వర్యంలో గత ఐదేండ్లుగా ఆటవిక రాజ్యం సాగుతోంది. ఎడిసి…

ఢిల్లీ-ముంబాయి ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభం

– దేశాభివృద్ధిలో బలమైన స్తంభం : ప్రధాని మోడీ జైపూర్‌ : ఢిల్లీ-ముంబాయి ఎక్స్‌ప్రెస్‌వే దేశాభివృద్ధిలో బలమైన స్తంభంగా నిలవనుందని ప్రధాని…

జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు ఏపీ గవర్నర్‌గా తోఫా

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ కి మూడో గవర్నర్‌గా నియమితులైన సయ్యద్‌ అబ్దుల్‌ నజీర్‌ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. ఆయన జనవరి 4న…

భారత నియంత్రణ సంస్థలు దిట్ట

– అదాని కేసును చూసుకుంటాయి – మంత్రి సీతారామన్‌ వెల్లడి ఆర్‌బిఐ బోర్డుతో భేటీ – ద్రవ్యోల్బణం 5.3 శాతానికి తగ్గొచ్చు…

ఎయిర్‌ ఏసియాకు రూ.20లక్షల జరిమానా

ముంబయి: ఎయిర్‌ ఏసియా విమానయాన సంస్థకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) భారీ జరమానా విధించింది. పైలెట్ల శిక్షణలో…

ఎంపీ మాగుంట తనయుడు అరెస్టు

– ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రోజుల ఈడీ కస్టడీ న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ మద్యం కుంభకోణం…

రాజ్యాంగ లక్ష్యాల సాధనకు కృషి

– ఇది పౌరులందరి బాధ్యత – మహారాష్ట్ర న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో జస్టిస్‌ చంద్రచూడ్‌ ముంబయి : భారత రాజ్యాంగ పీఠికలో…

పాక్‌లో నిరసనల హోరు

– నింగినంటుతున్న నిత్యావసరాల ధరలు – సంక్షోభంతో సామాన్యుల వెతలు ఇస్లామాబాద్‌ : ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌లో నిత్యావసరాల ధరలు…

టర్కీ భూకంపం : 24 వేలకు చేరిన మరణాలు

అంకారా: టర్కీ, సిరియాల్లో సంభవించిన వరుస భూకంపాలతో వేలాదిమంది మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ భూకంపాల…

ప్రజాస్వామ్య బలోపేతానికి చర్చలు

– అమెరికాలో లూలా పర్యటన – బైడెన్‌తో భేటీ వాషింగ్టన్‌ : ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై, వాతావరణ మార్పులపై ప్రధానంగా దృష్టి…

వేధింపుల నుంచి డొమెస్టిక్‌ వర్కర్స్‌కు రక్షణ కల్పించాలి :ఎఐసీసీడీడబ్ల్యూ డిమాండ్‌

న్యూఢిల్లీ : గుర్‌గావ్‌లోని ఒక ఇంట్లో పనిచేస్తున్న మహిళపై అమానవీయమైన రీతిలో వేధింపులకు, దూషణలకు పాల్పడుతున్న దంపతులపై కఠిన చర్య తీసుకోవాలని…

ఢిల్లీలో తెరపైకి మరో వివాదం

–  డిస్కమ్‌ల బోర్డు నుంచి ఆప్‌ ప్రతినిధుల తొలగింపు –  లెఫ్టినెంట్‌ గవర్నరు నిర్ణయంపై ఆమాద్మీ ఆగ్రహం – ఇది రాజ్యాంగ…