Saturday, September 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగుజరాత్‌ తీరంలో ఒకదానికొకటి ఢీకొన్న వాణిజ్య నౌకలు

గుజరాత్‌ తీరంలో ఒకదానికొకటి ఢీకొన్న వాణిజ్య నౌకలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : గుజరాత్‌లోని కాండ్లా ఔటర్‌ యాంకరేజ్‌ సమీపంలో ఎంవీ క్‌మ్యాక్స్‌ ఎంపరర్‌, ఎంవీ ట్రూ మారినర్‌ అనే రెండు వాణిజ్య నౌకలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎంవీ కెమ్యాక్స్‌ ఎంపరర్‌లో ఉన్న 24 మంది సిబ్బందిలో 21 మందిని భారత కోస్ట్‌ గార్డ్‌ సురక్షితంగా తరలించింది. మరో ముగ్గురు నౌకలోనే ఉన్నారు. ప్రమాదం నేపథ్యంలో కోస్ట్‌ గార్డ్‌ సహాయక చర్యలు ప్రారంభించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -