రేపు మునుగోడులో సీపీఐ(ఎం) మునుగోడు నియోజకవర్గ సమావేశం..

నవతెలంగాణ-మునుగోడు : మునుగోడు మండల మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆదివారం మునుగోడు నియోజకవర్గం సమావేశం 11 గంటలకు ప్రారంభం కానునట్లు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సమావేశం కు నియోజకవర్గంలోని అన్ని గ్రామా శాఖలు మండల కమిటీ సభ్యులు సీపీఐ(ఎం) అనుబంధ సంఘాలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.
Spread the love