పండ్ల పంపిణీ

నవతెలంగాణ – ఐనవోలు
పంతిని గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బరిగెల శ్రీలత సదానందం కుటుంబ సభ్యులకు కలిసి హనుమకొండలో అనాధ ఆశ్రమంలోని అనాధ పిల్లలకు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం పండ్లు పంపణీ చేశారు.

Spread the love