31 నామినేషన్లకు ఓకే చెప్పిన ఈసీ

 – 25 నామినేషన్ల తిరస్కరణ
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
లోక్ సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. నల్లగొండ పార్లమెంట్ స్థానానికి మొత్తం 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు వేశారు.  కాగా శుక్రవారం నామినేషన్ల పరిశీలన అనంతరం 25 మంది అభ్యర్థుల నామినేషన్లు  తిరస్కరణకు గురి  కాగా 31 మంది అభ్యర్థుల  నామినేషన్ల ను ఈసి  అంగీకరించింది.
Spread the love