గోల్డెన్ యూత్ కమిటీ ఎన్నిక..

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ గోల్డెన్ యూత్ ఎన్నిక ఆదివారం నిర్వహించారు. అధ్యక్షులుగా ఎండి ముషీర్ ఉపాధ్యక్షులుగా ఎండి జమీర్, సయ్యద్ జమాలుద్దీన్, లియాకత్ కార్యదర్శిగా సయ్యద్ర్ అప్సర్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 20 వార్డు కౌన్సిలర్ ఎండి బాబా షరీఫ్ టిడిపి మండల అధ్యక్షులు ఎండి హన్ను బాయ్, చోటే భాయ్, ఎజాస్, వహీద్ భాయ్, ఇబ్రహీం ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది.నూతన అధ్యక్షులు ఎండి ముషీర్ మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన ముస్లిం పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రఫీక్, షరీఫ్, శఫమాత్, కరీం, ఆసిఫ్, ఆరిఫ్,అమీర్ ఖాన్, షఫీ, కౌశిక్, తౌఫిక్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love