విద్యార్థుల అల్పాహారానికి ఆర్థిక సహాయం

నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని పోసానిపేట్ జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న సందర్భంగా, విద్యార్థుల అల్పాహారం కోసం ప్రముఖ వైద్యులు గి రెడ్డి రవీందర్ రెడ్డి రూ.15వేల రూపాయలు మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love