మాజీ స్పీకర్ జయంతి వేడుకలు

నవతెలంగాణ – భీంగల్
పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ గంగ మోహన్, ఏపీవో నరసయ్య మరియు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, కార్యదర్శులు ఉన్నారు.
Spread the love