లారీ-ఆటో ఢీ…నలుగురు మృతి

road-accidentనవతెలంగాణ – అమరావతి: కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలం భట్నవిల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఆటో ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. యానాం నుంచి పాశర్లపూడి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Spread the love