Monday, July 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా వనభోజనం 

ఘనంగా వనభోజనం 

- Advertisement -

భక్త మార్కండేయ కమిటీ సభ్యులు
నవతెలంగాణ-నెల్లికుదురు 

మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో పద్మశాలి సంఘం తో పాటు వివిధ కులాలు వనంలోకి పోయి వనభోజనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లికుదురు గ్రామ శివ పర్వతి సమేత భక్త మార్కండేయ దేవాలయ కమిటీ నాయకులు మాట్లాడుతూ.. ఈ ఆషాడ మాసంలో అడవి అనగా ఊరు బయట వనం లోకి కుటుంబ సభ్యులతో కలిసి ఒకరోజు వనభోజనం చేస్తే వారి కుటుంబ అభివృద్ధి చెందుతూ రోగాలను దగ్గర రాకుండా చూడాలని, వర్షాలు అధికంగా గురించి పాడి పంటలు చల్లగా ఉండాలని, ఉద్దేశంతో ఈ వనభోజనానికి వెళ్ళమని అన్నారు. వన భోజనానికి వెళ్ళినప్పుడు వన దేవతలు ఆశీర్వదిస్తారని, నమ్మకంతో వనభోజనానికి వెళుతున్నామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -