- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మెగా పవర్స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. జూన్ 4న విడుదల కానున్న ఈ చిత్రానికి, జూన్ 3 రాత్రి ప్రత్యేక షో టికెట్ ధర రూ.600గా నిర్ణయించారు. జూన్ 4 నుండి 13 వరకు 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ. 100, మల్టీప్లెక్స్లలో రూ. 125 అదనంగా వసూలు చేసుకోవచ్చు.
- Advertisement -


