హుస్నాబాద్ క్రికెట్ క్లబ్  కమిటీ ఎన్నిక

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ క్రికెట్ క్లబ్ వార్షికోత్సవంలో బాగంగా  శుక్రవారం నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గిరిమల వంశీ, ఉపాధ్యక్షుడిగా ఠాగూర్ మనోహర్ సింగ్, ప్రధాన కార్యదర్శిగా సుంకరి శ్రీకాంత్, కార్యదర్శిగా కవ్వ శ్రావణ్ రెడ్డి, కోశాధికారిగా దొడ్ల శ్రీధర్ రెడ్డిలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జాల శ్రీనివాస్ పంతం నవీన్ గౌరవ సలహాదారులు ఏగురి రవీందర్ రెడ్డి, కాశ బోయిన ప్రశాంత్, బుర్ర ప్రవీణ్  హుస్నాబాద్ క్రికెట్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
Spread the love